నిడమర్రులో ఉద్రిక్తత.. బస్సు అద్దాలు పగలగొట్టిన రైతులు
BY TV5 Telugu27 Dec 2019 7:02 AM GMT

X
TV5 Telugu27 Dec 2019 7:02 AM GMT
గుంటూరు జిల్లా నిడమర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని మార్పును నిరసిస్తూ SRM యూనివర్సిటీ బస్సు అద్దాలను పగలగొట్టారు రైతులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
మరోవైపు రాజధానిలోని 29 గ్రామాల రైతులు ధర్నా చేసే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఎం, మంత్రులు వెళ్లే దారిలో దాదాపు 7 వందల మంది పోలీసులు మోహరించారు. మందడంలో దుకాణాలను తెరిచేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సచివాలయానికి వెళ్లేదారిలో టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, అగ్నిమాపక దళాలను మోహరించారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రైతులు ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Gyanavapi : జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
20 May 2022 6:30 AM GMTLalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్పై మరో కొత్త కేసు
20 May 2022 3:53 AM GMTSatpal Maharaj : మంత్రినా మజాకా.. బాలీవుడ్ పోస్టర్లతో కోటు..!
19 May 2022 3:45 PM GMTNavjot Sidhu : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
19 May 2022 9:30 AM GMTMadhya Pradesh: రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్య, కొడుకుతో...
19 May 2022 8:09 AM GMTShocking News: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..
19 May 2022 5:26 AM GMT