పార్టీ లైన్ ఏదైనా.. రాజధానిపై నా అభిప్రాయం ఇదే : విష్ణుకుమార్ రాజు
BY TV5 Telugu29 Dec 2019 8:53 AM GMT

X
TV5 Telugu29 Dec 2019 8:53 AM GMT
విశాఖలో సీఎం జగన్ మౌనం రాజకీయంగా ఆయనకు అవసరమే అన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ప్రాంతాల మధ్య విబేధాలు రాకూడదనే సీఎం మౌనం వహించి ఉంటారని అన్నారు. పార్టీ లైన్ ఏదైనా.. తాను వ్యక్తిగతంగా విశాఖ రాజధానిని ఆహ్వానిస్తున్నానన్నారు. బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చే వరకు జగన్ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకపోవచ్చన్నారు విష్ణు కుమార్ రాజు.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT