రాజధానిని మార్చడం ఎవరితరమూ కాదు: నందమూరి సుహాసిని

X
By - TV5 Telugu |14 Jan 2020 2:58 PM IST
ఏపీ రాజధానిగా అమరావతి వుండి తీరుతుందని అన్నారు టీడీపీ నేత నందమూరి సుహాసిని. రాజధానిని మార్చడం ఎవరితరం కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే వుంటుందని సుహాసిని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com