నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌

NIBHAYA

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. వినయ్‌, ముఖేష్‌ క్యూరేటివ్‌ పిటిషన్లు అత్యున్నత న్యాయ స్థానం కొట్టి వేసింది. దీంతో దోషుల ఉరిశిక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు జైలు అధికారులు. ఇందు కోసం ఉరితాళ్లు కూడా సిద్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story