అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి

X
By - TV5 Telugu |14 Jan 2020 3:25 PM IST
అమరావతి రైతుల ఆందోళనలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు పలికారు. రాజధానికి రైతులకు అండగా వుంటామన్నారు. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న మహాధర్నకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు మహాధర్నాలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com