అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి

అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి
X

VANGAVEETI

అమరావతి రైతుల ఆందోళనలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు పలికారు. రాజధానికి రైతులకు అండగా వుంటామన్నారు. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న మహాధర్నకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు మహాధర్నాలో పాల్గొన్నారు.

Next Story