రాజధాని రైతులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సిన వ్యవస్థ పనిచేయకుండా పోయింది. సర్వర్ డౌన్ కావడంతో.. రైతుల ఫిర్యాదులు నమోదు కావడం లేదు. 45 గంటల తర్వాత ప్రయత్నించాలంటూ మెసేజ్ వస్తోంది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని రైతులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సిన వ్యవస్థ పనిచేయకుండా పోయింది. సర్వర్ డౌన్ కావడంతో.. రైతుల ఫిర్యాదులు నమోదు కావడం లేదు. 45 గంటల తర్వాత ప్రయత్నించాలంటూ మెసేజ్ వస్తోంది. దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.