గవర్నర్ను కలిసిన అమరావతి మహిళలు

X
By - TV5 Telugu |18 Jan 2020 1:48 PM IST
రాజధాని అమరావతి ప్రాంత మహిళలు గవర్నర్ను కలిసారు. తాము శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతుంటే.. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టులు, దాడుల అంశాల్ని బిశ్వభూషణ్కు వివరించారు. ఈ వ్యవహారంలో రాజ్భవన్ జోక్యం చేసుకోవాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com