పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం - సీఎం జగన్‌

పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం - సీఎం జగన్‌

పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 82 లక్షల మంది భవిష్యత్తును మార్చే పథకమని అన్నారాయన. మధ్యాహ్న భోజనంలోను మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ఆ పథకం పనితీరు పర్యవేక్షణకు నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జూన్ 1న ప్రతి విద్యార్థికి కిట్‌ అందజేస్తామని.. ఆ పథకం పేరు విద్యా కానుకగా జగన్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story