మరోసారి ఢిల్లీ వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

X
By - TV5 Telugu |22 Jan 2020 1:18 AM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం హస్తినలో బీజేపీ ముఖ్యనేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యవహారాలు, రాజధాని సహా వివిధ అంశాల్లో ఉమ్మడి పోరాటాలపై కార్యాచరణ రూపొందించడంపై ఫోకస్ చేస్తారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com