హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం
By - TV5 Telugu |25 Jan 2020 1:10 PM GMT
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తం 9 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 4, తెరాస 3 స్థానంలో విజయం సాధించింది. భాజపా ఒక స్థానంలో గెలుపొందింది. ఇతరులు ఒక వార్డులో విజయం సాధించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com