రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం కార్యక్రమం

రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ అధికారిక నిలయం రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అతిథులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story