చంద్రబాబుతో భేటీ అయిన సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల

చంద్రబాబుతో భేటీ అయిన సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల

అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల.. చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపారు. అమరావతి పరిరక్షణ సమితి పర్యటనలు, రైతుల ఆందోళన.. ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story