ఆర్టీసీలో చాలా మార్పులు జరగనున్నాయి : మంత్రి పువ్వాడ

ఆర్టీసీలో చాలా మార్పులు జరగనున్నాయి : మంత్రి పువ్వాడ

ఆర్టీసీలో చాలా మార్పులు జరగనున్నాయని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. ఇప్పటికే 50 కార్గో బస్సులు సిద్ధంగా ఉన్నాయని త్వరలోనే వీటిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. అయితే వీటి ఛార్జీలను ఇంకా నిర్ణయించలేదన్నారు. ఆర్టీసీ సమ్మెకాలంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామన్న మంత్రి.. సమ్మెకాలానికి మార్చి 31లోపు జీతాలు చెల్లిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story