నేడు సీబీఐ కోర్టు విచారణకు దూరంగా జగన్

నేడు సీబీఐ కోర్టు విచారణకు దూరంగా జగన్

ఇవాళ సీబీఐ కోర్టు విచారణకు జగన్ దూరంగా ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ..

ఇటీవల హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఊరట లభించింది. అయితే జగన్ పిటిషన్‌పై హైకోర్టులో కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఫిబ్రవరి 6 వరకూ గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈవారం హాజరుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. సీఎం అయ్యాక ఒక్కసారి మాత్రమే సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్.

Tags

Read MoreRead Less
Next Story