నేడు సీబీఐ కోర్టు విచారణకు దూరంగా జగన్
By - TV5 Telugu |31 Jan 2020 1:55 PM GMT
ఇవాళ సీబీఐ కోర్టు విచారణకు జగన్ దూరంగా ఉన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ..
ఇటీవల హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఊరట లభించింది. అయితే జగన్ పిటిషన్పై హైకోర్టులో కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఫిబ్రవరి 6 వరకూ గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈవారం హాజరుకు మినహాయింపు ఇచ్చింది హైకోర్టు. సీఎం అయ్యాక ఒక్కసారి మాత్రమే సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com