ఆందోళన బాటపట్టిన మిర్చిరైతు
By - TV5 Telugu |31 Jan 2020 6:09 PM GMT
ఖమ్మం జిల్లా మిర్చి రైతులు ఆందోళన బాటపట్టారు. ఒక్కసారిగా రేటు పడిపోవడంతో మిర్చి రైతు ఆందోళన చెందుతున్నాడు. ఆరు రోజుల వ్యవధిలో 6 వేల రూపాయల ధర తగ్గడంపై ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ధర కోసం మార్కెట్ గేట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com