ఉద్రిక్తంగా సాగుతోన్న కర్ణాటక బంద్
By - TV5 Telugu |13 Feb 2020 12:19 PM GMT
కర్ణాటక బంద్ ఉద్రిక్తంగా సాగుతోంది. మంగళూరు వద్ద ఏపీ ఆర్టీసీబస్సులపై రాళ్లతో దాడి చేశారు ఆందోళనకారులు. కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక సంఘాల ఐక్యవేదిక....
రాష్ట్ర బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు 600 సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ... కర్ణాటక సంఘాల ఐక్య వేదిక బెంగళూరులోని మౌర్య సర్కిల్ లో ధర్నాలు చేస్తోంది. ఈ ధర్నా ఇవాల్టితో 100 రోజులకు చేరింది. దీంతో ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది . అటు ఏపీ ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడంతో.. బంద్ ఉద్రిక్తంగా మారింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com