ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా బయల్దేరారు. కాసేపట్లో మార్టూరు మండలం బొప్పూడి నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మేదరమెట్లలో బహిరంగ సభ జరుగుతుంది.. ఆ తర్వాత గుళ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌, సాయంత్రం మద్దిపాడు, త్రోవగుంట, కర్నూలు రోడ్డులో ర్యాలీ నిర్వహించనున్నారు.. ఆ తర్వాత ఒంగోలులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. దారిపొడవునా ప్రజల సమస్యలు, వారు పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకోనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story