ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్.. రైలు కిందపడి..

ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్.. రైలు కిందపడి..

గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్ చేసుకున్నాడు. బాపట్ల సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. నిన్న రేపల్లె మండలం నడింపల్లిలో.. రమాదేవి అనే మహిళపై కాల్పులు జరిపాడు బాలాజీ. రమాదేవి కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదన్న కారణంగానే ఆ కుటుంబంపై దాడికి దిగాడు. గతంలోనే తనపై వాళ్లు ఫిర్యాదు చేయడం, తాజాగా కాల్పుల కేసు కూడా నమోదవడంతో బాలాజీ ప్రాణాలు తీసుకోవాలని భావించాడు. రైలు కింద తల పెట్టి ప్రాణాలు వదిలాడు.

Tags

Read MoreRead Less
Next Story