రైతుల పోరాటానికి సంఘీభావంగా గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ
By - TV5 Telugu |23 Feb 2020 12:44 PM GMT
రాజధాని కోసం రైతుల పోరాటానికి సంఘీభావంగా అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్ నుంచి.. హిందూ కాలేజీ వరకు యువత, విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com