రైతుల పోరాటానికి సంఘీభావంగా గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ

రాజధాని కోసం రైతుల పోరాటానికి సంఘీభావంగా అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్ నుంచి.. హిందూ కాలేజీ వరకు యువత, విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story