పచ్చని పొలాన్ని దున్నేసిన అధికారులు.. పురుగుల మందు తాగిన రైతు

పచ్చని పొలాన్ని దున్నేసిన అధికారులు.. పురుగుల మందు తాగిన రైతు

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా పచ్చని పొలాన్ని దున్నేశారు అధికారులు. తహసీల్దార్‌ పొలం దున్నివేయించాడన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జరిగింది. బాధిత రైతు గుండు పోతురాజును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story