ప్రజా చైతన్యయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : టీడీపీ నేతలు

X
By - TV5 Telugu |25 Feb 2020 12:47 AM IST
చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటే.. సీఎం జగన్ పర్యటనలను కూడా అడ్డుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. తుగ్లక్ జగన్ అంటూ నినాదాలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com