సంగారెడ్డి శివార్లలో బీభత్సం సృష్టించిన లారీలు
By - TV5 Telugu |26 Feb 2020 5:15 PM GMT
సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డి పల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. పోతిరెడ్డి పల్లి చౌరస్తా నుంచి బహీరాబాద్ వైపు లారీ యూటర్న్ తీసుకుకుని రోడ్ క్రాస్ చేస్తుండగా మరో లారీ ఢీ కొట్టింది. అయితే రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తృటిలో ఈప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com