చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు

X
By - TV5 Telugu |1 March 2020 1:28 AM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ.. ఇతర పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలువురు మైనార్టీ చంద్రబాబును కలిసి చాదర్ సమర్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com