అరకు ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీల చిందులు
By - TV5 Telugu |2 March 2020 9:46 AM GMT
అరకు ఉత్సవ్ ముగింపు కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు చిందులేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కొనియాడుతూ రాసిన పాటకు స్టెప్పులేస్తూ స్వామిభక్తిని చాటుకున్నారు. వీరిలో అరకు ఎంపీ జి.మాధవి, అరకు ఎమ్మెల్యే పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వున్నారు. వీరితో పాటు వైసిపి నేతలు కార్యకర్తలు డాన్సులు వేస్తూ రెచ్చిపోయారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com