మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు

మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు

కర్నూల్‌ జిల్లాలోని మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్ధుల ఆధ్వర్యంలో...కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితిగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 500 మంది విద్వానులచే.. నాగ నాదహర కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ప్రతిమను నవరత్న రథంపై ఊరేగించారు.

Tags

Read MoreRead Less
Next Story