అమరావతి రైతులకు మద్దతుగా జల నిరాహార దీక్ష

అమరావతి రైతులకు మద్దతుగా జల నిరాహార దీక్ష

రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి జలాశయంలో ఒక్కరోజు జల నిరాహార దీక్షకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు

Tags

Read MoreRead Less
Next Story