యెస్ బ్యాంకు సంక్షోభంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

యెస్ బ్యాంకు సంక్షోభంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

యెస్ బ్యాంకు సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఖాతాదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యెస్ బ్యాంకు కస్టమర్ల సొమ్ము సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. 50 వేల నగదు ఉపసంహరణ పరిమితి తాత్కాలికమేనని అన్నారు. ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడానని.. సత్వర పరిష్కారం దిశగా ఆర్బీఐ కృషి చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story