ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. డెబిట్ కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే, ఎస్‌ బ్యాంక్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎస్‌బీఐ చర్యలు చేపట్టింది. ఎస్‌ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story