వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
By - TV5 Telugu |11 March 2020 4:32 PM GMT
ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com