వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

X
By - TV5 Telugu |11 March 2020 10:02 PM IST
ముఖ్యమంత్రి జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com