జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా రాజధాని అమరావతివాసులు

జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా రాజధాని అమరావతివాసులు

రాజధాని అమరావతివాసులు జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా నిలిచారు. ఉద్యమానికి విరామం ప్రకటించాల్సి రావడం లాంటి సంకట స్థితి ఎదురైనా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాటమే ముఖ్యమంటున్నారు. ఇవాళ 96వ రోజుకు ఉద్యమం చేరింది. ఈ నేపథ్యంలో ఉదయం ఐదున్నర నుంచి 7 గంటల వరకూ దీక్షల్లో కూర్చున్నారు. తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల తర్వాత జనతా కర్ఫ్యూ ముగిసాక అంతా దీక్షా శిబిరాలకు వచ్చి కాసేపు అమరావతి కోసం ఆందోళన చేపడతారు.

Tags

Read MoreRead Less
Next Story