స్వీయ రక్షణే శ్రీరామ రక్ష : చంద్రబాబు

X
TV5 Telugu24 March 2020 4:44 PM GMT
కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా వుండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. కరోనాను తరిమికొట్టే క్రమంలో స్వీయ రక్షణే శ్రీరామ రక్షణ అన్నారు. ప్రభుత్వాలు కూడా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లోనే వుండి సోషల్ డిజిటలైజేషన్ ను విరివిగా వాడుకోవాలని సూచించారు.
Next Story