బ్రేకింగ్ .. తెలంగాణలో మరో కరోనా మరణం
By - TV5 Telugu |1 April 2020 10:17 PM GMT
తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com