ఏప్రిల్ 14 తర్వాత ఏంటి పరిస్థితి: పీఎం క్లారిటీ

ఏప్రిల్ 14 తర్వాత ఏంటి పరిస్థితి: పీఎం క్లారిటీ

సామాజిక దూరాన్ని పాటిస్తే కరోనాను కొంతవరకు అరికట్టగలమని ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించారు. అది ఈ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. మరి దాని తరువాత పరిస్థితి ఏంటని అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన ట్వీట్‌లో ప్రస్తావించారు. 21 రోజుల లాక్‌డౌన్ తరువాత కూడా ప్రజలు అదే విధమైన జాగ్రత్తలు పాటించాలని, అందరూ బాధ్యతతో ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, మాస్క్‌లను వినియోగించాలని మోదీ సూచించినట్లు ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story