మీకోసం మేమున్నాం.. టాలీవుడ్ నిర్మాత సహృదయం

మీకోసం మేమున్నాం.. టాలీవుడ్ నిర్మాత సహృదయం

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరూ ఒక్కోరీతిన స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆపన్నులను ఆదుకునేందుకు వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇండస్ట్రీ తరపున చిరంజీవి ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. మరి కొందరు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మొన్న హీరో నిఖిల్, ఈ రోజు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ పేదలకు 2 వేల మాస్కులు, 2 వేల శానిటైజర్లు అందించడంతో పాటు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story