రాజస్థాన్ లో 154కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |3 April 2020 9:20 PM IST
21 రోజుల లాక్డౌన్లో శుక్రవారం పదవ రోజు. రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. నేడు, రాజస్థాన్లో 21 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వాటిలో 12 కొత్త పాజిటివ్లు టోంక్లో బయటపడ్డాయి. వీరికి తబ్లిజ్ జమాత్ వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 154 కి చేరుకుంది. వీరిలో 23 మంది తబ్లిఘి జమాత్కు చెందినవారు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com