పాకిస్థాన్ లో మొత్తం ధృవీకరించబడిన కేసులు ఇలా..

పాకిస్థాన్ లో కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది. ఆ దేశంలో కొత్త అంటువ్యాధులు సంఖ్య పెరగడంతో పాకిస్తాన్‌లో శుక్రవారం ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య 2,450 కు చేరుకుంది. అంతేకాదు కోవిడ్ -19 దేశవ్యాప్తంగా 34 మరణాలకు కారణమైంది. పాకిస్థాన్ అందించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 2, ఉదయం 11:33 నాటికి ప్రావిన్స్ వారీగా మొత్తం కేసుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:

మొత్తం ధృవీకరించబడిన కేసులు: 2,450

• సింధ్: 783

• పంజాబ్: 920

• ఖైబర్ పఖ్తున్ఖ్వా: 311

• బలూచిస్తాన్: 169

• ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ: 68

• గిల్గిట్-బాల్టిస్తాన్: 190

• AJK: 9

మరణాలు: 35

• ఖైబర్ పఖ్తున్ఖ్వా: 9

• సింధ్: 11

• బలూచిస్తాన్: 1

• గిల్గిట్-బాల్టిస్తాన్: 3

• పంజాబ్: 11

Tags

Read MoreRead Less
Next Story