తమిళనాడులో ఒక్కరోజే 50 కరోనా కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 50 కరోనా కేసులు

దేశంలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తోంది. పలు ప్రాంతాలలో కరోనా వేగం గుబులు పుట్టిస్తుంది. తమిళనాడులో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే ఇక్కడ కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇందులో 48 మంది తబ్లిగి జమాత్‌కు వెళ్లివచ్చిన వారని తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 621కి చేరింది. ఇందులో 570 మంది కరోనా బాధితులు తబ్లిగి జమాత్ కార్యకర్తలేనని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story