కేరళలో కరోనావైరస్ వ్యాప్తిపై ట్వీట్ చేసిన సీఎం

కేరళలో కరోనావైరస్ వ్యాప్తిపై ట్వీట్ చేసిన సీఎం

ఏప్రిల్ 10న కేరళలో మరో 12 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో కేరళలో మొత్తం కరోనావైరస్ కేసులు 357 కు చేరుకున్నాయి. తేదీ నాటికి సోకిన వారిలో 96 మంది కోలుకున్నారు అలాగే కోవిడ్ భారిన పడి ఇద్దరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12710 సాంపిల్స్ టెస్ట్ చేసినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

357 కేసులున్న కేరళ 7వ స్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story