నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి, దీని కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీన తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్నదానిపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్ని రాష్ట్రాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ పై బుధవారం అఖిలపక్ష సమావేశంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రుల సలహా, సూచనలను తీసుకోనున్నారు. సాయంత్రంలోపు లాక్ డౌన్ పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story