లాక్డౌన్ వేళ.. జూనియర్ ఎన్టీఆర్ సందడి

X
By - TV5 Telugu |12 April 2020 11:32 PM IST
మన ఇంటి వార్తల కంటే పక్కింటి వార్తలు భలే సంతోషాన్నిస్తాయి. కానీ ప్రస్తుతం వాళ్లతో మాట్లాడదామన్నా కరోనా గురించి తప్ప మరో మాటలేదే. పగలూ రాత్రి కరోనా కల్లోకి వస్తోంది. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ని కోరుకుంటున్న వారి కోసం బిగ్బాస్ సీజన్ 1ని ప్రసారం చేయాలని నిర్ణయించింది ఛానెల్ యాజమాన్యం. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆధ్యంతం రక్తి కట్టించారు జూ. ఎన్టీఆర్. అప్పుడు మిస్ అయిన వారంతా హ్యాపీగా కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ చూడొచ్చు. దీంతో తమ అభిమాన నాయకుడి షో మళ్లీ పున:ప్రసారం అవుతుండడం ఆనందాన్ని కలిగిస్తుందంటున్నారు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com