ఆంధ్రప్రదేశ్ లో 562 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో 562 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. కొత్తగా మరో 28 కేసులు నమోదు కావడంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 562 కు చేరింది. కొత్తగా కర్నూలు 12 , కృష్ణాలో 5 , నెల్లూరులో 5 , గుంటూరులో 3 , చిత్తూరులో 2 , కడపలో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే..

కర్నూలు 125 , కృష్ణాలో 53, నెల్లూరులో 63 , గుంటూరులో 125 , చిత్తూరులో 25, కడపలో 37, ప్రకాశం 42, అనంతపురం 21, విశాఖలో 20 , పశ్చిమ గోదావరి 34, తూర్పు గోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 14 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story