ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీ.. 1,184 డాక్టర్ పోస్టులకు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీ.. 1,184 డాక్టర్ పోస్టులకు..

కరోనా ఎఫెక్ట్‌తో ఆసుపత్రులు ఖాళీలేవు.. డాక్టర్లు, నర్సులు 24 గంటలూ డ్యూటీ చేస్తున్నారు. అయినా రోగుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది ఒప్పంద ప్రాతిపదికన 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 19 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 192 అనస్తీషియా స్పెషలిస్టులు, 400 జనరల్, పల్మనరీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story