ముస్లింలకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు

ముస్లింలకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు

ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ముస్లింలకు కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. ఈ మహమ్మారితో యుద్ధం త్వరగా ముగిసిపోవాలని.. యుద్ధంలో మనిషి విజయం సాధించాలని ప్రార్థన చేయాలని తెలిపింది.

ప్రార్థనలు చేసేటపుడు అష్ట దిగ్బంధనం నిబంధనలను పాటించాలని, ఒకరికొకరు దూరంగా ఉంటూ ప్రార్థనలు చేయాలని కోరింది.

కాగా ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

Tags

Read MoreRead Less
Next Story