ముస్లింలకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు
By - TV5 Telugu |22 April 2020 6:29 PM GMT
ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ముస్లింలకు కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. ఈ మహమ్మారితో యుద్ధం త్వరగా ముగిసిపోవాలని.. యుద్ధంలో మనిషి విజయం సాధించాలని ప్రార్థన చేయాలని తెలిపింది.
ప్రార్థనలు చేసేటపుడు అష్ట దిగ్బంధనం నిబంధనలను పాటించాలని, ఒకరికొకరు దూరంగా ఉంటూ ప్రార్థనలు చేయాలని కోరింది.
కాగా ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com