కర్ణాటకలో రిమాండ్ ఖైదీలకు కరోనా
By - TV5 Telugu |25 April 2020 4:46 PM GMT
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా కర్ణాటకలో రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్గా తేలింది. రామనగర జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్లో ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్లోకి వెళ్లింది. కరోనా కేసలు అక్కడ నమోదు కావడంతో రామనగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com