కర్ణాటకలో రిమాండ్‌ ఖైదీలకు క‌రోనా

కర్ణాటకలో రిమాండ్‌ ఖైదీలకు క‌రోనా

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో రిమాండ్ ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. రామనగర జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్‌ జోన్‌లో ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్‌లోకి వెళ్లింది. క‌రోనా కేస‌లు అక్క‌డ న‌మోదు కావ‌డంతో రామనగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story