కరోనా కోసం ఔషధాన్ని సిద్ధం చేస్తోన్న స్ట్రైడ్స్‌ ఫార్మా

కరోనా కోసం ఔషధాన్ని సిద్ధం చేస్తోన్న స్ట్రైడ్స్‌ ఫార్మా

కరోనా చికిత్సలో వినియోగించే ఫెవిపిరవీర్‌ యాంటివైరల్‌ ట్యాబ్లెట్స్‌ను డెవలప్‌ చేయనున్నట్టు స్ట్రైడ్‌ ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. 400 ఎంజీ, 200 ఎంజీ మోతాదుల్లో ఈ ఔషధాన్ని డెవలప్‌ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. బెంగళూరులోని యూనిట్‌లో ఈ ట్యాబ్లెట్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి కోలుకునేందుకు తమ ఔషధం చక్కగా పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story