ఏపీలో భారీగా పెరుగుతోన్న కరోనావైరస్ కేసులు

X
By - TV5 Telugu |30 April 2020 6:54 PM IST
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో 24 గంటల్లో 6497 సాంపిల్స్ ని పరీక్షించగా 71 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 1403 పాజిటివ్ కేసులు చేరుకున్నాయి... ఇందులో 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051 గా ఉంది. కొత్తగా కర్నూలు లో అత్యధికంగా 43 కేసులు, కృష్ణాలో 10 , గుంటూరు లో 4 , కడపలో 4 , అనంతపురం, చిత్తూరులో ౩, తూర్పు గోదావరి జిల్లాలో 2 , నెల్లూరులో 2 నమోదు అయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com