మాల్దీవుల్లో తొలి కరోనా మరణం
BY TV5 Telugu30 April 2020 10:34 PM GMT

X
TV5 Telugu30 April 2020 10:34 PM GMT
కరోనా మహ్మమారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈ మహమ్మారి మాల్దీవుల్లో కూడా తన పంజా విసిరింది. హిందూమహాసముద్రంలోని ద్వీపదేశమైన మాల్దీవుల్లో కరోనా వైరస్ తొలి మరణం నమోదైంది. దేశ రాజధాని మాలేలో 83 ఏళ్ల మహిళ ఈ వైరస్ బలి తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్లా అమీన్ తెలిపారు.
Next Story
RELATED STORIES
Surya and Gnanavel: 'జై భీం' కాంబో రిపీట్.. మరో పవర్ ఫుల్ కథతో..
24 May 2022 5:53 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMT