గడువులోపు పన్ను చెల్లిస్తే రాయితీ..

గడువులోపు పన్ను చెల్లిస్తే రాయితీ..

ఈనెల 31 లోగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5 శాతం ఇంటిపన్నులో రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల్లో ముందస్తు పన్ను చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. పాత బకాయిలతో పాటు ఈ ఏడాది పన్ను కట్టిన వారు దీనికి అర్హులు. అయితే ఏడాదికి రూ.30వేల లోపు ఆస్తిపన్ను కట్టే ఇంటి యజమానులకే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story