గడచిన 24 గంటల్లో 3900 కరోనా పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో 3900 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3900 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 1568 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story