40 ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

40 ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 13 రైళ్ల ద్వారా వలస కార్మికులను వారి రాష్ట్రలకు తరలించారు. కార్మికుల తరలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 4 కోట్ల రూపాయలు చెల్లించిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story